ధూమపాన ప్రియులకు షాక్! కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని 28% నుంచి 40%కి పెంచాలని యోచిస్తోంది.
కేరళలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి పునాది వేయడానికి అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
బ్రాంకైటిస్, న్యుమోనియాతో తీవ్ర అనారోగ్యం బారిన పడిన పోప్ ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. శుక్రవారం ...
భారత ప్రధాని మోడీ తనకు అన్నయ్య, గురువు లాంటి వారని అన్నారు. ఆయన తన తెలివితేటలు, ధైర్యసాహసాలు, కరుణతో కేవలం పదేళ్లలోనే భారత్ను ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 11-12 తేదీల్లో మారిషస్ పర్యటన చేయనున్నారు. 57వ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ...
మహారాష్ట్ర నాసిక్లో కోర్టు ముందు అత్తా కోడళ్ల గొడవ రోడ్డెక్కింది. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకొని, ...
2025 మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. కీసరగుట్ట, వనదుర్గమ్మ, ...
గాజా స్ట్రిప్లో హమాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య తాజా ఒప్పందం ప్రకారం, 600 మంది పాలస్తీనియన్ల విడుదలకు ప్రతిస్పందనగా 6 మంది ...
పౌల్ట్రీ బ్రీడర్స్ కో-ఆర్డినేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చికెన్ మేళాలు ప్రారంభించారు నిర్వాహకులు. చికెన్తో రకరకాల ...
సోషల్ మీడియాలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఇలాంటి ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దు అని ...
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కాశ్ పటేల్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎఫ్బీఐ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న 1,000 మంది ...
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు (23న) భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results